దుష్టులకు దూరంగా ఉండాలి - The same side of the coin

 

క్రిందటి పుట ఒక దేవాలయానికి సంభందించినది, ఇవాళ ప్రస్తావించే మిషయం శ్మసానానికి సంభందీంచినది

నా ఈ భావన ఏ ఒక్క వ్యక్తి గురించి కాకపోయినా.. కొంత మంది ఉన్న ఒక మత చాందస్సులను ఉద్దేశించి వ్రాసేదే అని గమనించ గలరు. విషయం మతానిది కాదుకానీ .. దుష్టులది.. మత ఛాందస్సులది.. మానవతా దృక్పధం లోపించిన వారిది.. ఎందుకు ఒక్క హిందువులే అన్ని సార్లూ రాజీ పడాలి అన్న ప్రశ్న నన్ను వేధిస్తూ ఉంటె.. ఎవ్వరిని అడగాలో తెలియక .. హిందువుల సహనాన్ని చేతకాని తనంగా భావించే ఇతర వర్ణాల వారికి బదులు చెప్పలేక.. నేను అనుభవించే భాధలోంచి వచ్చేటటు వంటి మాటల సమూహమే ఈ రేండవ పుట

గమనించాల్సిన విషయం - ౨

స్థలం : నాగార్జునా సర్కిల్‍కు ఆనుకుని ఉన్న హిందూ శ్మసాన వాటిక, పంజాగుట్ట నుంచి హైటెక్ సిటీ వేళ్ళే దారి

ప్రస్తావించ దగిన విషయం:

ఈ శ్మసానం ఎప్పుటి నుంచి వాడుకలో ఉందో నాకైతే తెలియదు గానీ, ఎప్పుడైనా ఆదారీలో ఫోతూ అటువైపు ఓ లుక్ వేస్తే, అక్కడ కనబడే కొన్ని సమాధులు చాలా ఫురాతానంగా కనబడుతూ ఉంటాయి. పైన చెప్పిన దారిలో చాలాసార్లు వెళ్ళి ఉంటాను. అలా సాగిన ఒక్కొక్క సారీ అటువైపుగా తీసుకు వెళ్ళే శవాలను.. వాటితోపాటు సాగే జన సమూహాన్నిచూసి అనుకుంటూనే ఉంటాను, ఇంత బిజీగా ఉండే రోడ్డులో శ్మసానాన్ని ఎందుకు కట్టారా అని .. అది కట్టిన వారు, ఆ కాలంలో ఊహించి ఉండరు, ఇలా .. ఈ కాలంలో నాలాంటి వాడు ఆలోచిస్తాడనిన్నీ.. ఆ త్రోవలో సాగే వారికి ఆ శ్మసానం ఒక అడ్డంకిగా మారుంతుందనిన్నీ.. తాము తీసుకు పోయే నిర్జీవాలు మిగితా వారికి ఒక విధమైన అసౌకర్యాన్ని కలిగిస్తుందని.

ఏది ఏమైనా.. ఈమధ్య కాలంలో అటు వైపుగా సాగే వాళ్ళు గమనించ దగ్గ మరో విషయమేమిటంటే.. ఆ మధ్య కూలిపోయిన ఫ్లై ఓవర్ .. అదేనండి.. పాంజాగుట్ట ఫ్లై ఓవర్ ఇక్కడనే దిగుతుంది. అంటే, మన CM, వైయస్స్ ఇంటి దగ్గర మొదలైన ఫ్లై ఓవర్ యొక్కకుడి వైపు రోడ్దు ఈ శ్మసానం మొదట్లో కలుస్తుంది. అలాగే ఎడమ వైపు వేళ్లె రోడ్దు జలగం వెంగళరావు గారి పేరుం ఈద నిర్మించిన ఉధ్యాన వనం దగ్గర కలుస్తుంది. ఈ ఫ్లై ఓవర్ ఈ మధ్య కాలంలోనే వాడుక లోకి తీసుకు రాబడింది. దాని మీదనుంచి వెళుతుంటే.. నాసామి రంగా.. కేక అనుకోండి.. దీని గురించి మరోసారి ..

ఇంక విషయానికి వస్తే.. ఈ ఫ్లై ఓవర్ కి ఏడమ ప్రక్కగా ఉన్న శ్మసాన ద్వారం దగ్గర రేండు దారులు కలవడం వల్ల.. (అదేనండి.. ఒకటి ఫ్లై ఓవర్ నుంచి దిగేది.. మరొకటి క్రిందనుంచి వచ్చేది..) అటుగా సాగే వాహన చోదకులకు కొంచచం ఇరుకగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం, రోడ్డు విస్తరణకై ఓ ఇరవై ఐదు అడుగులు శ్మసాన స్థలాన్ని రోడ్డుగా మార్చ దలిచి, అందుకు అనువుగా మార్కింగ్ కూడా చేసుకున్నారు..

ఇంత జరుగుతున్నా హిందువులు ఎలాంటి ప్రతిఘటన తెలియ జేయటం లేదు .. ఎందువల్ల?.. హిందువులకు ఆ హక్కు లేదా.. హిందువులకు హింసించడం రాదా.. హిందువుల సంపదను వేరే వారు దోచుకుంటూ / ఆక్రమించు కూంటూ ఉంటె, వీరేమీ చెయ్య లేరా..

పోనీ.. పరోపకార్ధం లైట్ తీసుకుంటున్నారను కుంటూ ఉంటే.. అదే పరోప కారార్ధం ప్రపంచంలోని ఒక మత ఛాందస్సులు ఎందుకు అర్దాం చేసుకోరూ అనే నా భాధ. ఇదంతా నాణానికి అదే వైపు అన్నమాట. మరో వైపు.. మరో పుటతో..

------------

తలనుండు విషము ఫణికిని, వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్
తలతోక యనక యుండును, ఖలునకు నిలువెల్ల విషము గదురా సుమతీ

1 స్పందనలు:

durgeswara said...

chEsEdEmunnadi...sahanam chEtagaanitanamgaa bhaavimchE vaari adhikaaraalu saaginamtadaakaa.

 
Clicky Web Analytics